Friday, April 26, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 12, 286 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12, 286 మందికి కరోనా సోకింది. అదే సమయంలో కరోనా కాటుకు 91 మంది బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ప్రస్తతం దేశంలో  1,68,358 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement