Friday, May 17, 2024

దేశంలో కొత్తగా 9, 309 మందికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో  కొత్తగా 9, 309 మందికి కరోనా సోకింది. అదే సమయంలో కరోనా కారణంగా 87 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,80,603కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,55,447కు పెరిగింది.  ప్రస్తుతం దేశంలో 1,35,926 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement