Friday, April 26, 2024

తిరుపతి :రేణిగుంట విమానాశ్రయంలో బాబు బైఠాయింపు

చంద్రబాబు చిత్తూరు పర్యటనలో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. కొద్ది సేపటి కిందట  రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో నిలిపివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విమానాశ్రయంలో నేల మీద బైఠాయించి నిరసనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement