Tuesday, May 21, 2024

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ…

తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 9 కంపార్టుమెంట్లలో వేచి ఉండ‌గా.. వీరికి సర్వదర్శనం 8 గంటల్లో అవుతుందని అధికారులు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 64,107 మంది భక్తులు దర్శించుకోగా 30,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement