Monday, April 29, 2024

నిఖిల్ కి కోపం వచ్చింది….చెప్పు తెగుద్ది ఎదవ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ఊరు సినిమాలను చేస్తున్నాడు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిఖిల్ కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు అయితే సమాజం పై ఎంతో బాధ్యతగా ఉండే నిఖిల్ తాజాగా అమెరికా అధ్యక్షుడు పట్టుకొని చెప్పు తెగుద్ది యదవ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే అందుకు కారణం లేకపోలేదు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణం.

అఫ్ఘ‌నిస్థాన్‌లో ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణ‌మైన బైడెన్ గురించి నిఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. 20 ఏళ్లు ఓ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్ బైడెన్ మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది యెదవ అని ట్వీట్ చేశారు నిఖిల్.

https://twitter.com/actor_Nikhil/status/1430532040164663308
Advertisement

తాజా వార్తలు

Advertisement