Monday, April 29, 2024

మా గుండెలను మరోసారి తాగి పొండి తాత…జూనియర్ ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయనను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతగారిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మా గుండెలను మరోసారి తాగి పొండి తాత అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్m ఇక ఎన్టీఆర్ ట్వీట్ కు ఫ్యాన్స్ అంతా కూడా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ చేసిన ఈ ట్వీట్ కు 12 వేలకు పైగా రీట్వీట్ లు 38 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇక సినీ కెరీర్ లో తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. త్వరలోనే టిడిపి పార్టీ లోకి రావాలని కూడా టిడిపి శ్రేణులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement