Sunday, April 28, 2024

OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపీచంద్ ‘భీమా’ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ ఫైనల్‌గా ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ యాక్షన్ మూవీ ఫిబ్రవరీలో థియేటర్లలో విడుదలయ్యి నెలరోజుల దాటిపోయింది. ఇక ఇప్పుడు దీనిని ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్.. అప్డేట్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ హాట్‌స్టార్.. ‘భీమా’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో మూవీ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement