Wednesday, May 1, 2024

శ్రీ రెడ్డి చేపల పులుసు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ శ్రీ రెడ్డి రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా చేపల పులుసు తయారు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ చేపల పులుసు మాములు పులుసు కాదట బెంగాల్ లో నవాబుల కాలం నాటి చేపల పులుసట. ఈ వీడియోలో ఆ చేపల పులుసు చెయ్యటానికి సంబంధించి ఏం ఏం కావాలో కూడా శ్రీరెడ్డి వివరించింది. మీరు కూడా ఆ చేపల పులుసు గురించి తెలుసుకోవాలనుకుంటే కింది వీడియో చూడండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement