పశ్చిమగోదావరి జిల్లాలో నాటుసారా మృతుల కుటుంబాలను టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. అయితే, ఆయన పర్యటనను విఫలం చేసేందుకు వైసీపీ యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాటుసారా మృతుల కుటుంబాలను చంద్రబాబు కలవకుండా వ్యూహం రచిస్తోందని టీడీపీ ఆరోపించిస్తోంది. బాధితులు ఏలూరు కలెక్టరేట్కు వెళ్లాలని అక్కడ రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తారని ప్రలోభాలు గురి చేస్తున్నారు. నిన్న రాత్రి బాధితుల ఇళ్లకు వెళ్లి అధికారులు, వైసీపీ నేతలు, వాలంటీర్ల ప్రలోభాలకు గురి చేశారు. అయితే, ఏలూరు వెళ్లమని, చంద్రబాబును కలుస్తామని బాధితులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు బాధిత కుటుంబాలకు వెన్నంటి ఉన్నారు.
చంద్రబాబు పర్యటనను విఫలం చేసేందుకు వైసీపీ యత్నాలు
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2021/10/Chandrababu-Naidu-Seems-To-Be-Not-At-All-Serious-696x406.jpg)
Advertisement
తాజా వార్తలు
Advertisement