Wednesday, May 8, 2024

Breaking: వైసీపీలో గుర్తింపు లేదు.. ఇకపై కోట్ల వెంటే: టీడీపీలో చేరిన సుదర్శన్

వైసీపీలో తగిన గుర్తింపు లభించడం లేదని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ సోదరుడు సుదర్శన్ అన్నారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి అడుగుజాడల్లో ఇక నడుస్తానని వెల్లడించారు. కోడుమూరు మండలం, గోరంట్ల గ్రామం వెళ్లిన మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలిశారు. ఇకపై కోట్ల వెంటే తన రాజకీయ జీవితం నడుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement