Friday, May 3, 2024

Breaking: వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ హస్తం: స్పీకర్ కు వైఎస్ సునీత లేఖ

లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‍ను కోరారు. సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచారు. సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement