Tuesday, April 30, 2024

AP | టీడీపీలో చేరిన గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టీనా ..

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీకి జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టీనా, ఆమె భర్త సురేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాజీనామా లేఖ పంపారు. అనంతరం కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement