Saturday, May 4, 2024

ఏపీకి ఏమైంది.. ఒక‌దాని వెనుక మ‌రోటి.. రేపు లారీల స్ట్రైక్

Andhra Pradesh: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని చోట్లా నిరసనలు చేపట్టాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది.

పెరుగుతున్న ధరలపై ప్రజలకు అవగాహన క‌ల్పించ‌డమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement