Thursday, March 28, 2024

ఫ్యాక్టరీ తప్పిదాలుంటే చర్యలు తప్పవు : ఏపీ హోంమంత్రి

ఫ్యాక్టరీ తప్పిదాలుంటే చర్యలు తప్పవని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరులోని ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఆస్పత్రిలో హోంమంత్రి పరామర్శించారు. ఈసందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఫ్యాక్టరీ తప్పిదాలుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. మూడు గంటల్లో నివేదిక వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement