Sunday, April 28, 2024

CBN, NBK: విశాఖ‌కు చంద్రబాబు, బాలకృష్ణ…. టీడీపీ శ్రేణుల‌ ఘన స్వాగతం

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌ల‌కు టీడీపీ శ్రేణులు విశాఖ ఎయిర్‌పోర్టు వ‌ద్ద ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరుకావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద వీరికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement