Thursday, April 25, 2024

Breaking: అల్లూరి జిల్లాలో వ్యాన్, లారీ ఢీ.. ఆరుగురు మృతి..

వ్యాన్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతూరులోని బొడ్డుగూడెంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement