Monday, April 29, 2024

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా

విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలోని బ్రాండిక్ సెజ్ లో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం జగన్ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించాలని మంత్రి అమర్నాథ్ కు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement