Friday, May 3, 2024

Breaking: మాచర్ల హింసాత్మక ఘటనలపై రెండు FIR లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. నిన్నటి ఘటనలో పోలీసులు నిందితులను గుర్తించారు. సీసీ ఫుటేజీ, ఆడియో క్లిప్పింగ్ ల ఆధారంగా నిందితులను గుర్తించారు. గొడవకు కారణమైన నేతలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement