Friday, April 26, 2024

Breaking: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. శ్రీ‌కాకుళంలో ఘ‌ట‌న‌..

లావేరు (ప్రభ న్యూస్): శ్రీ‌కాకుళం జిల్లాలో జ‌రిగిన యాక్సిడెంట్‌లో ఇద్ద‌రు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌ లావేరు మండలంలో ఇవ్వాల రాత్రి జ‌రిగింది. మురపాక పంచాయితీ ప్రతిభా భారతి నగర్ కాలనీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల‌ను నక్కపేట గ్రామానికి చెందిన చింతపల్లి శంకర్ (27), చింతపల్లి రాంబాబు(21) గా గుర్తించారు. వీరిద్దరు నక్క పేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు. చిలకపాలెం నుంచి మురపాక వైపు వెళ్తున్న వీరిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement