Monday, April 29, 2024

తిరుమల దేవ‌స్థానం బోర్డులో 26 మంది కొత్త సభ్యులు వీరే

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుల జాబితా విడుద‌లైంది. 24 మంది స‌భ్యుల‌తో కూడిన జాబితాను టీటీడీ విడుద‌ల చేసింది. తెలంగాణ నుంచి గ‌డ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి స‌తీమ‌ణి)కు టీటీడీ బోర్డులో చోటు ద‌క్కింది

ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీశ్ కుమార్, ఎమ్మెల్యే ఉద‌య‌భాను సామినేని, ఎమ్మెల్యే తిప్పే స్వామి, సిధావ‌త్ యానాద‌య్య‌, చందే అశ్వ‌ర్థ నాయ‌క్, మేక శేషుబాబు, ఆర్ వెంక‌ట సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి గారి సీతారామా రెడ్డి, గాదిరాజు వెంక‌ట సుబ్బ‌రాజు, పినాక శ‌ర‌త్ చంద్రారెడ్డి, రామ్ రెడ్డి సాముల‌, బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ ప‌ళ‌నిసామి, ఎస్ఆర్ విశ్వ‌నాథ్ రెడ్డి, గ‌డ్డం సీతా రెడ్డి, కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్, సిద్దా వీర వెంక‌ట సుధీర్ కుమార్, సుద‌ర్శ‌న్ వేణు, నెరేసు నాగ‌స‌త్యం, ఆర్ వీ దేశ్ పాండే, అమోల్ కాలే, డాక్ట‌ర్ ఎస్ శంక‌ర్, మిలింద్ కేశ‌వ్ న‌ర్వేక‌ర్, డాక్ట‌ర్ కేత‌న్ దేశాయి, బోరా సౌర‌భ్‌కు స్థానం ల‌భించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement