Tuesday, October 22, 2024

Tribute – రామోజీరావుకు ఎపి ప్ర‌భుత్వం ఘ‌న నివాళి….రెండు రోజుల పాటు సంతాప దినాలు

మీడియా మోగ‌ల్ రామోజీరావు కు ఎపి ప్ర‌భుత్వం ఘ‌నంగా నివాళుల‌ర్పించింద‌.. ఆయ‌న మృతికి సంతాప సూచ‌కంగా రెండు రోజులు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.. ఈ మేర‌కు ఎపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ఉత్త‌ర్వ‌లు విడుద‌ల చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement