Saturday, May 18, 2024

Eluru: బోగోలులో విషాదం.. పిడుగుపాటుకు న‌లుగురు కూలీలు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగంపాలెం మండ‌లం బోగోలులో విషాదం చోటుచేసుకుంది. పిడుగుప‌డి న‌లుగురు కూలీలు మృతిచెందారు. ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జామాయిల్ క‌ర్ర‌లు తొల‌గిస్తున్న కూలీల‌పై పిడుగు ప‌డ‌డంతో ఈ విషాదం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement