Sunday, April 28, 2024

AP : ఇవాళ ఉమ్మ‌డి అనంతపురంలో ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌

ఇవాళ ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ ష‌ర్మిల ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటారు. ఉదయం మడకశిర నియోజక వర్గంలో బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొననన్నారు.

- Advertisement -

మూడు నియోజకవర్గాల్లో… ఎన్నికల ప్రచారంలో జగన్ ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ‌ సాయంత్రం 4 గంటలకు శింగనమల నియోజక వర్గంలో జరగనున్న సభ లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఉరవకొండ నియోజక వర్గంలో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement