Sunday, May 5, 2024

తిరుప‌తి వేధిక‌గా ప్రారంభమైన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం

ఏపీలోని తిరుపతి వేదికగా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం కొనసాగుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన భేటీ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకు జరుగనున్నది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ ప్రారంభ ఉపన్యాసం చేయనుండగా.. అజెండా సమావేశాలను అంతర్రాష్ట్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రవేశపెట్టనున్నారు. చివరగా కేంద్ర హోంశాఖ మంత్రి ముగింపు ఉపన్యాసం చేయననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement