Sunday, April 28, 2024

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు దుర్మ‌ర‌ణం

పుంగనూరు సమీపంలోని అరవపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement