Monday, April 29, 2024

AP : ఇవాళ్టి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండోదశ

సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన లబ్ధిని వివరించేందుకు వైసిపి ప్రారంభించిన సామాజిక సాధికార యాత్ర రెండోదశ ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ నరసన్నపేట, పొన్నూరు, హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుంది. దీంతో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 వరకు 39 ప్రాంతాల్లో మంత్రులు, సీనియర్ నేతలు సభలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement