Thursday, May 2, 2024

మైనింగ్ లో ఎక్కువ అవకాశాల కోసమే ఈ-వేలం : మంత్రి పెద్దిరెడ్డి

మైనింగ్ లో ఎక్కువ అవకాశాలు కల్పించేందుకే ఈ-వేలం విధానం తీసుకువచ్చారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ డీఎంజీ ఆఫీసులో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకే కొత్త విధానమన్నారు. లీజుదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement