Tuesday, April 30, 2024

AP: రెస్క్యూ టీం ధైర్యం మనందరికీ స్ఫూర్తి : సీఎం జగన్‌

అమరావతి: ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”టన్నెల్ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాలు చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది” అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement