Thursday, April 25, 2024

ఏపీ సచివాలయంలో తాత్కాలిక పదోన్నతులు

ఏపీ సచివాలయంలో తాత్కాలిక పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పలువురు సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడహక్ ప్రమోషన్లు ఏఎస్ ఓల సీనియారిటీ ఆధారంగా హైకోర్టు తుది తీర్పును అనుసరించి పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పదోన్నతులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement