Wednesday, May 1, 2024

టీడీపీ పని అయిపోయింది… పది ఇళ్ల ఓట్లు కూడా పడవు.. మంత్రి బొత్స

తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. ఇక సర్దుకోవడమే మిగిలిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీకి పది ఇళ్ల ఓట్లు కూడా పడవన్నారు. చంద్రబాబులా దొంగమాటలు చెప్పడం మాకు చేతకాదన్నారు. మహానాడులా ఉత్తుత్తి తీర్మాణాలు ఉండవన్నారు. ప్రజలకు ఉపయోగపడే తీర్మాణాలే ఉంటాయన్నారు. వచ్చే రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో చెబుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement