Monday, April 29, 2024

TDP – నేడు బాపట్ల లో చంద్ర బాబు ప్రజాగళం

బాపట్ల – మరో నెలరోజుల్లో ఎన్నికలు..పోలింగ్ తేదీ దగ్గర పడుతుండంతో పార్టీలన్నీ ప్రచారంలో మరింత స్పీడ్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఇవాళ బాపట్ల జిల్లా వేమూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. మార్కెట్‌ సెంటర్‌ నుండి చంద్రబాబు ర్యాలీ నిర్వహించనున్నారు. కొల్లూరు మండలం శివాలయం సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement