Tuesday, May 7, 2024

Breaking: ఏబీ వెంకటేశ్వరరావుకు ఊర‌ట : విధుల్లోకి తీసుకోవాల‌న్న‌ సుప్రీంకోర్టు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ స‌ర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ విధించిన రెండేళ్ల తర్వాత కొనసాగింపు కుదరదని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement