Tuesday, July 23, 2024

Students – ఎపిలో 13 నుంచి విద్యా కానుక‌లు పంపిణి

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యధావిధిగా విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని అలాగే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుకను… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కొత్త ప్రభుత్వం.ప్రభుత్వం మారినందున విద్య కానుకను ఏం చేస్తారనే సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.


బ‌డి గంట మోగిన తొలి రోజునే విద్యార్ధుల‌కు విద్యా కానుక‌లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.. ఈనెల 13వ తేదీన బడులు తెచ్చుకునే రోజు నుంచి పంపిణీ మొదలు పెట్టనుంది. 2024 సంవత్సరం నుంచి 2025 విద్యా సంవత్సరంలో పంపిణీ కిట్లను ఇప్పటికే సిద్ధం చేసింది ప్రభుత్వం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement