Thursday, May 2, 2024

AP | ఫారెస్ట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ డైరెక్టర్​గా శ్రీనివాస్

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా తిరుపతి కి చెందిన, వైసీపీ నాయకుడు నైనారు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రెండేండ్ల కాలపరిమితితో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇవ్వాల (శ‌నివారం) విడుదల చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపున‌కు కృషిచేసిన బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ సేవలను గుర్తించిన పార్టీ ఆయనకు ఈ పదవి కట్టబెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement