Friday, May 17, 2024

క‌రోనా నుంచి కోలుకున్న స్పీక‌ర్ తమ్మినేని

శ్రీ‌కాకుళం – ఎపి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం క‌రోనా నుంచి కోలుకున్నారు.. ఆయ‌న‌ను నేడు చికిత్స పొందిన శ్రీకాకుళం హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.. గ‌త కొన్ని రో్జుల క్రితం ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణికి కూడా క‌రోనా సోకింది.. దీంతో చికిత్స కోసం ఇద్ద‌రూ ఇక్క‌డ హాస్ప‌ట‌ల్లో చేరారు.. క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో వారిని ఇంటికి పంపివేశారు.. ఈ సంద‌ర్భంగా కరోనా నుంచి కోలుకోవడానికి అవ‌స‌ర‌మైన వైద్య సేవ‌లుందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్లకు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement