Friday, May 3, 2024

AP: కనుల పండువుగా సిరిపంచిమి కార్యక్రమం… 186 మంది చిన్నారులకు అక్షరభ్యాసం..

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మహర్షి విద్యానికేతన్ ఆవరణలో జరిగిన సిరిపంచమి పర్వదినాన్ని పుర‌స్కరించుకొని ఐదేళ్ల లోపు ఉన్న 186 మంది చిన్నారులకు వేద పండితుల ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పాఠశాల మేనేజ్మెంట్ నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఎంతో మంది చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ ఉచితంగా పూజా సామాన్లు అందిస్తూ పాఠశాల యాజమాన్యం ప్రజా మన్ననలు పొందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement