Sunday, April 28, 2024

TS | రైల్వే ప్ర‌యాణీకుల‌కు షాక్‌…ప్యాసింజ‌ర్ రైళ్లు ర‌ద్దు..

రైల్వే ప్ర‌యాణీకుల‌కు అధికారులు షాక్ ఇచ్చారు. ప‌లు ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు ర‌ద్దు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా నడిచే డోర్నకల్ విజయవాడ, విజయవాడ డోర్నకల్, భద్రాచాలం రోడ్డు విజయవాడ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కాగా అధికారులు తాజాగా మరికొన్ని రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ట్రైన్స్ రద్దు ఇంకొన్ని రోజులు అమలులో ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement