Friday, May 3, 2024

రెండోరోజు యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. షెడ్యూల్ ఇదే

యువ‌గ‌ళం పాద‌యాత్ర రెండో రోజు ప్రారంభ‌మ‌యింది. నిన్న తొలి రోజున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలు పేస్ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి గుండా పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్ ఇంటరాక్షన్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement