Thursday, April 25, 2024

Flash: బైక్ ను ఢీ కొట్టిన బస్సు ఇద్దరు మృతి

కృష్ణా పెదపారుపూడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement