Friday, May 17, 2024

విజయవాడలో యువతిపై అత్యాచారం దుర్మార్గం : పవన్ కల్యాణ్

విజయవాడలో యువతిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఆడపిల్లలకు రక్షణ కరువవుతోందన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపం అర్థమవుతోందన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఘోరం జరిగేది కాదన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమలులోకి రాలేదన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement