Thursday, May 9, 2024

Breaking: అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారుల సస్పెన్షన్

విజయవాడ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ప్రియుడు శ్రీకాంత్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదైన విషయం విదితమే. అయితే ఈ కేసుకు సంబంధించి విధుల్లో అలసత్వం వహించినందుకు సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావు పై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన నున్న సి‌ఐ హనీష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా విజయవాడ సీపీకి ఆదేశాలు డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement