Monday, April 29, 2024

AP: నేడు రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శ్రీకారం

రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేయ‌నున్నారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు ప్రారంభించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement