Saturday, May 11, 2024

శింగనమలలో విషాదంః కొండపై నుంచి జారిపడి పూజారి మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పూజారి ప్రమాదవశాత్తు జారిపడిపోయారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement