Friday, May 17, 2024

దేవాలయ పునర్ నిర్మాణానికి విరాళం..

‌కందుకూరు : శ్రీ అంకమ్మ దేవాలయ పునర్‌ నిర్మాణం కొరకు ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల వారు రూ.1,01,116లు విరాళం ఇచ్చారు. ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య ధర్మప త్ని ధనలక్ష్మి కుమారులు విజయ శ్రీనివాసరావు, శ్రీకాంత్‌ చౌదరి శ్రీ అంకమ్మతల్లి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.1,01,116లు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి గారి సమక్షంలో కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, వసంతరావులకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement