Monday, May 6, 2024

సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వాయిదా : కలెక్టర్ గౌతమి

అనంతపురము : ఈ నెల 17వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో జరగనున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమం అనివార్య కారణాల వలన వాయిదా పడిందని అనంత‌పురం జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రముఖ్యమంత్రి పర్యటన తదుపరి తేదీని ఉన్నతాధికారుల నుండి సమాచారం అందిన పిమ్మట తెలియజేయడం జరుగుతుందని పై ప్రకటనలో కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement