Friday, May 3, 2024

AP : నేడు ఏపీలో అభివృద్ధి పనులకు… పీఎం మోదీ వర్చ్యువల్‌ ప్రారంభోత్సవం…

ఇవాళ ప్రధాని మోదీ ఏపీ లో పలు అభివృద్ధి పనులకు వర్చ్యువల్ గా ప్రారంభించానున్నారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ లో 272 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

- Advertisement -

అలాగే అమృత్ భారత స్టేషన్ పథకం కింద అనంతపురం, గుత్తి, తాడిపత్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వర్చువల్ లో శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement