Wednesday, May 8, 2024

AP: ప‌వ‌న్ రాజ‌కీయం నేర్చుకోవాలి… అంబ‌టి రాంబాబు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయం నేర్చుకోవాల‌ని ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. వారాహికి ఎన్నిసార్లు పూజ‌లు చేస్తార‌ని, అదేమ‌న్నా యుద్ద ట్యాంక‌రా అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే అవ‌డానికి పార్టీ పెట్ట‌డం ఎందుక‌ని అన్నారు. బీజేపీని ఒప్పించి కాపు రిజ‌ర్వేష‌న్లు ఇప్పించాల‌న్నారు. చంద్ర‌బాబుతో క్ష‌మాప‌ణ చెప్పించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement