Tuesday, April 30, 2024

Breaking: పవన్ కల్యాణ్ బస్సుయాత్ర వాయిదా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్ర వాయిదా పడింది. బస్సుయాత్ర వాయిదా వేస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు. అక్టోబర్ లో యాత్ర చేపడతానని గతంలో ప్రకటించానన్నారు. అయితే ఆ యాత్ర వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సన్నద్దతపై కొన్ని సూచనలు వచ్చాయన్నారు. వైసీపీ 45నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందని సర్వేలు వచ్చాయని తెలిపారు. జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేలో తేలిందని, అన్ని రకాలుగా ఆలోచించి యాత్ర వాయిదా వేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement