Sunday, May 5, 2024

ఈనెల 9న రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31 వ తేది వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఈనెల 9 వ తేదిన ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement