Friday, May 3, 2024

సూసైడ్ కేసులో.. నలుగురు పోలీసుల సస్పెండ్

నెల్లూరు జిల్లా మర్రిపాడులో దివ్యాంగుడు తిరుపతి ఆత్మహత్య కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుపతి సూసైడ్ కేసులో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మర్రిపాడు ఎస్‌ఐ వెంకటరమణ, ఏఎస్ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు చాంద్‌బాషా, సంతోష్‌కుమార్‌ను సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement